AP Pension: ఏపీలో పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం

AP Pension: పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం కావడంతో.. 1, 3వ తేదీల్లో పింఛన్లు పంపిణీ చేయనుంది. ఒకటో తేదీన పింఛన్లు తీసుకోని వారు 3న తీసుకోవచ్చు.

ఈ విషయాన్ని పింఛన్దారులు గమనించాలని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసింది. మెడికల్ కేటగిరీ, దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లను అందుకుంటున్న వారిలో అనర్హులను గుర్తించే పనిలో ఉంది.

దూపాడు గ్రామ సర్పంచ్ ఎనిబేర అనూష గారి మరియు శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు తెలియజేయతమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *